28, ఫిబ్రవరి 2011, సోమవారం

వసుధమాట.

ప్రకృతిలో ప్రతి చర్యా మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటుంది . మారిన రుతువు సహా వేకువ,చీకటివోకదానివెంట వొకదానివెంట వొకటి వస్తూనే ఉంటాయి . మనిషి అనాగరికుడులా మళ్లీ మొదటికొస్తాడు.ప్రకృతినైన,వికృతి నైనా సవరించి సరిచ్యేయ మని నిను కోరముకాని . మనిషి విష పూరిత స్వార్థపు గుణాలను పునరావృతి క్రమము లోనైనా తొలగించు. లేకుంటే నిన్ను తొలగించి వాడు నేనే దేవుడినంటున్నాడు. మార్చలేని నీ ప్రకృతి శాసనాన్ని వాడు మార్చి చూపిస్తున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి